నారాయణవనంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు

2238చూసినవారు
నారాయణవనంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు
నారాయణవనం మండలం పాలమంగలం ఉత్తరపుకండ్రిగ నుంచి పలు కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. శనివారం స్థానిక హరి ఫంక్షన్ హాల్లో సత్యవేడు ఎమ్మెల్యే, సత్య వేడు టీడీపీ అభ్యర్థి కోనేటి ఆదిమూలం సమక్షంలో వీరు చేరారు. కోనేటి ఆదిమూలం వారికి టీడీపీ కండువాలను వేసి పార్టీలోకి ఆహ్వానించారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి అయిన తనను గెలిపించడానికి సమిష్టిగా కృషి చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్