నాగలాపురంలో మళ్లీ మొదలైన వర్షం

59చూసినవారు
సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండలంలో శుక్రవారం మరోసారి వాతావరణం మారింది. మండల కేంద్రంతోపాటు వినోబా నగర్, ద్వారకా నగర్, రాజీవ్ నగర్లో ఉరుములతో కూడిన భారీ వర్షం మొదలైంది. గత నాలుగు రోజులుగా కురిసిన వర్షాలకు జనం తేరుకోక ముందే మళ్లీ వానలు రావడంతో భయపడుతున్నారు. కొత్తగా వరి నాట్లు నాటిన రైతులు ఆంందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్