సత్యవేడు మండలం రాజగోపాలపురం పరిధిలో శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ జగదీశ్ పేర్కొన్నారు. రాజగోపాలపురం, రేపల్లెవాడ, సమర్థ కండ్రిగ, పీవీపురం, ఓబుల్ రాజు కండ్రిగ, ఆనందపురం ఎస్టి కాలనీ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. ఉదయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు చెప్పారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.