సత్యవేడులో ఎమ్మెల్యే ఆదిమూలంకు ఆరోగ్యం కుదుటపడి వారి పై నిందలను తొలగేలా చూడాలని దళిత సంఘ నాయకులు చదవాలమ్మ ఆలయంలో అమ్మవారికి పూలమాలవేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలోదళిత సంఘ నాయకులు కె. వి రమణ, ధన శేఖర్, కార్తీక్, ధన, వాసు, శేఖర్, ఇన్బా, ఏ కే బాబు, రవి, మురుగేషన్ తదితరులు పాల్గొన్నారు.