టీడీపీ రెబల్గా పోటీ చేస్తా: జేడీ

16928చూసినవారు
తిరుపతి జిల్లా సత్య వేడు(ఎం) ఆరూరులో బుధవారం టీడీపీ జెండాలు, ఆ పార్టీ నాయకుల ఫొటోలతో జేడీ రాజశేఖర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 'ఐదేళ్లపాటు పార్టీ కోసం చాలా కష్టపడ్డా. కుటుంబాన్ని సైతం దూరం పెట్టి టీడీపీ కోసం పని చేశా. అయినా కొత్తగా వచ్చిన వాళ్లకు టీడీపీ టికెట్ ఇచ్చారు. ఇది సరికాదు. నాకు చంద్రబాబు టికెట్ ఇస్తారని ఇంకా నమ్మకం ఉంది. లేనిపక్షంలో టీడీపీ రెబల్గా పోటీ చేస్తా' అని ఆయన ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్