శ్రీసిటీలో పరిశ్రమల నమూనాను పరిశీలించిన సీఎం

60చూసినవారు
శ్రీసిటీలోని బిజినెస్ సెంటర్లో అనేక పరిశ్రమల నమూనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీ సిటీ ఛైర్మన్ శ్రీనిరాజు, మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి శ్రీ సిటీలో ఉన్న అన్ని పరిశ్రమల గురించి క్లుప్తంగా వివరించారు. అనంతరం 2014లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వచ్చిన కంపెనీల ప్రారంభోత్సవాలపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను తిలకించారు.

సంబంధిత పోస్ట్