గుంతలను పూడ్చిన పోలీసులు

69చూసినవారు
గుంతలను పూడ్చిన పోలీసులు
వరదయ్యపాలెం మండలం పాండూరు వద్ద ప్రమాదకరంగా ఉన్న గుంతలను పోలీసులు శుక్రవారం పూడ్చారు. గత కొంతకాలంగా పాండూరు వద్ద రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు జేసీబీ ద్వారా గుంతలకు మట్టి పోసి పూడ్చారు. పోలీసులను స్థానికులు అభినందించారు.

సంబంధిత పోస్ట్