శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామికి వైభవంగా అభిషేకాలు...

576చూసినవారు
శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న ఊరందూరు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో మండల అభిషేకాలు వైభవంగా నిర్వహించారు అర్చకులు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆలయ ఛైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మరియుఅర్చకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్