రేణిగుంటలో ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు

56చూసినవారు
శ్రీకాళహస్తి నియ రేణిగుంట మండలంలో భారీ వర్షం కురుస్తోంది. బుధవారం మండలంలోని భగత్ సింగ్, జ్యోతిరావు పూలే కాలనీలో మురికి నీరు ఇళ్లల్లోకి చేరుకోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు చెప్పారు. అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి మురికి నీరు ఇండ్లలోకి వెళ్లకుండా చూడాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్