నేలపట్టును సందర్శించిన డిఎఫ్ఓ

62చూసినవారు
నేలపట్టును సందర్శించిన డిఎఫ్ఓ
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం దొరవారిసత్రం మండల పరిధిలోని నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రాన్ని శనివారం సూళ్లూరుపేట డిఎఫ్ఓ హారిక సందర్శించారు. ఈ సందర్భంగా నేలపట్టు కేంద్రంలో ఉన్న ఈసీ విభాగం, చెరువు, జింకల పార్కు, చిల్డ్రన్స్ పార్కు, తదితర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం నేలపట్టు పరిసరాల ప్రాంతాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్