కొత్తపల్లిలో పని చేయని ఈవీఎం... నిలిచిన ఓటింగ్

57చూసినవారు
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం దొరవారిసత్రం మండలం లోని కొత్తపల్లి బూత్ నంబర్ 156 లో సోమవారం ఉదయం నుంచి ఈవీఎం పనిచేయలేదు. దీని వల్ల ఉదయం 9. 50 వరకు పోలింగ్ జరగలేదు. ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లు మూడు గంటల నుంచి అవస్థలు పడుతున్నారు. వృద్దుల నేలపైనే పడుకుని ఉండిపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్