మహిళల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యం: నారా భువనేశ్వరి

2581చూసినవారు
శాంతిపురం మండల కేంద్రంలో బుధవారం మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో నారా భువనేశ్వరి మాట్లాడుతూ. స్త్రీలు ముందుకు వెళ్ళడానికి ధైర్యం ఇచ్చింది, స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చింది దివంగత ఎన్టీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. మహిళలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 53 శాతం రిజర్వేషన్ ను చంద్రబాబు తీసుకొచ్చారని, మహిళలు ఆర్థికంగా ఎదగాలని డ్వాక్రా గ్రూపులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్