రామసముద్రం తహసిల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన కె. నిర్మలాదేవి

50చూసినవారు
రామసముద్రం తహశీల్దారుగా కె. నిర్మల దేవి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల విధులకు వచ్చిన తహశీల్దారు శ్రీనివాసులు వారంరోజుల క్రితం తిరిగి బదిలీపై అనంతరం జిల్లా కూడేరుకు వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటు రెవెన్యూ పరమైన సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం రెవెన్యూ సిబ్బంది నూతన తహసీల్దార్ కు పుష్పగుచ్చాన్ని అందించి శాలువాతో సత్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్