మొక్కలు నాటి భావితరాలకు ఆదర్శంగా నిలవాలి

68చూసినవారు
మొక్కలు నాటి భావితరాలకు ఆదర్శంగా నిలవాలి
ప్రభుత్వ ఆశయ సాధనలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి భావితరాలకు ఆదర్శంగా నిలవాలని మండల టిడిపి అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో భాగంగా తంబళ్ళపల్లి ఎంపీడీవో కార్యాలయ ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీడీవో సురేంద్రనాథ్ మాట్లాడుతూ స్వచ్ఛతా హి సేవ కార్యక్రమం విజయవంతానికి అధికారులు, విద్యార్థులు, అధికార పార్టీ నాయకుల సహకారం హర్షణీయం అని అన్నారు.

సంబంధిత పోస్ట్