శివాలయంలో అమ్మవారికి 'కరెన్సీ నోట్లతో' ప్రత్యేక పూజలు

68చూసినవారు
శివాలయంలో అమ్మవారికి 'కరెన్సీ నోట్లతో' ప్రత్యేక పూజలు
తంబళ్లపల్లి నియోజకవర్గంలని పెద్దతిప్ప సముద్రంలో వెలసిన శివాలయంలో ఆలయ కార్య నిర్వాహకులు సనగరం పట్టాభి రామయ్య ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం ఆలయంలో క్రోధినామ సంవత్సరంలోభాగంగా శ్రీలక్ష్మీఅమ్మవారిని కరెన్సీ నోట్లతో సుందరంగా అలంకరించి పూజలు నిర్వహించారు. స్థానికులతో పాటు, వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారినకి ప్రత్యేక పూజలు చేశారు.

సంబంధిత పోస్ట్