తంబళ్లపల్లె: ఎన్నికల బరిలో 11మంది

55చూసినవారు
తంబళ్లపల్లె అసెంబ్లీ ఎన్నికల బరిలో పలు పార్టీలకు చెందిన 11మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సోమవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. టీడీపీ కూటమి-జయచంద్రారెడ్డి, వైసీపీ-ద్వారకనాథ రెడ్డి, కాంగ్రెస్-ఎంఎన్. చంద్రశేఖర్ రెడ్డి, బిఎస్పి- సుజాత, జై భారత్ పార్టీ- అంజలి, జాతీయ జనసేన- జయచంద్రారెడ్డి, స్వతంత్రులు-జి. కృష్ణప్ప, వై. ద్వారకనాథ రెడ్డి, ఎన్. నరసింహులు, పివి. వెంకట రెడ్డి, ఎం. సురేశ్ బరిలో ఉన్నారని ఆర్ఓ రాఘవేంద్ర చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్