‘జయహో సీఎం సార్!’ పోస్టర్ ఆవిష్కరణ

546చూసినవారు
‘జయహో సీఎం సార్!’ పోస్టర్ ఆవిష్కరణ
మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యంను ప్రజలకు చేరువ చెయ్యాలనే ఉద్దేశంతో వైసీపీ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది. ఇది నేటితో 4 సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా సచివాలయ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న 'జయహో సీఎం సార్' కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. మంత్రి రోజా సోమవారం పోస్టర్‌ను ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్