అర్జీలను త్వరగా పరిష్కరించండి

50చూసినవారు
తిరుపతి కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అర్జీదారుల నుంచి కలెక్టర్ వెంకటేశ్వర్ ఫిర్యాదులను స్వీకరించారు. ఇందులో భాగంగా పలువురు తమ సమస్యలను అర్జీల రూపంలో అధికారులకు అందించారు. వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్