తిరుమల నుంచే ప్రక్షాళన మొదలు: చంద్రబాబు

53చూసినవారు
తిరుమల నుంచే ప్రక్షాళన మొదలు: చంద్రబాబు
పరిపాలనలో ప్రక్షాళన తిరుమల నుంచే మొదలవుతుందని సీఎం చంద్రబాబు చెప్పారు. తిరుపతికి వచ్చే భక్తులకు ఇబ్బంది రాకుండా చూస్తానని వెల్లడించారు. తప్పు చేసిన వారికి కచ్చితంగా శిక్ష వేయిస్తామని అన్నారు. దేవుడు కూడా అదే చెప్పారని గుర్త చేశారు. ఇక నుంచి ప్రజా పాలన మొదలైందని తెలిపారు. అక్రమ కేసులు, కూల్చివేయడాలు,అరాచకాలు తన పాలనలో ఉండవని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్