అభ్యంతరాలు తెలిపేందుకు 14 వరకు గడువు

76చూసినవారు
అభ్యంతరాలు తెలిపేందుకు 14 వరకు గడువు
డిస్కంల ఎఫ్‌పీపీసీఏ ప్రతిపాదనలపై అభ్యంతరాలు తెలిపేందుకు భాగస్వామ్య పక్షాలు, సంస్థలకు అక్టోబరు 14 వరకు ఏపీఈఆర్‌సీ గడువు ఇచ్చింది. అభ్యంతరాలను కమిషన్‌ కార్యాలయానికి పోస్టు ద్వారా, మెయిల్‌ ద్వారా commn-secy@aperc.in పంపాలని సూచించింది. అవే కాపీలను డిస్కంల సీఎండీ కార్యాలయాలకూ పంపాలని ఏపీఈఆర్‌సీ సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్