ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ

84చూసినవారు
ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ
ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో వరద సాయం, రైల్వే జోన్ ఏర్పాటుపై చర్చించే అవకాశం ఉంది. విశాఖ ఉక్కును సెయిల్‌లో విలీనం, అమరావతి ప్రపంచ బ్యాంకు నిధులు, పోలవరం నిర్మాణానికి నిధుల విడుదలపై ప్రధాని మోదీతో చర్చించే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్