YS జగన్‌లో తగ్గిన జోష్.. కారణమిదేనా?

67చూసినవారు
YS జగన్‌లో తగ్గిన జోష్.. కారణమిదేనా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ దూకుడు తగ్గించినట్లు తెలుస్తోంది. ఎందుకుంటే ఆయన వరుసగా తన ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు. ఇటీవల తిరుమల ప్రయాణం రద్దుతో పాటు తాజాగా పుంగనూరు పర్యటనను ఆయన క్యాన్సిల్ చేసుకున్నారు. ఈ క్రమంలో వివాదస్పదమైన విషయాలకు జగన్ దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ నేతలను వరుస కేసులు వెంటాడుతున్నాయి. అదే క్రమంలో పలువురు వైసీపీకి గుడ్ బై చెబుతున్నారు. లేనిపోని సమస్యలు వస్తాయనే జగన్ దూకుడు తగ్గించినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్