సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

53చూసినవారు
సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
సామాన్య ప్రజలపై నిత్యావసర వస్తువుల ధరాఘాతం తగ్గించేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. సంబంధిత అధికారులతో, మంత్రులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఉల్లిపాయలు, కూరగాయలతో పాటు కందిపప్పు, చింతపండు వంటి నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగిపోయాయి. దీంతో నిత్యావసర సరుకుల భారం తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై సరైన ప్రణాళికతో రావాలని సీఎం అధికారులకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్