నిత్యావసర వస్తువుల ధరలపై సీఎం చంద్రబాబు సమీక్ష

79చూసినవారు
నిత్యావసర వస్తువుల ధరలపై సీఎం చంద్రబాబు సమీక్ష
సివిల్ సప్లై, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఉండవల్లి సీఎం నివాసంలో జరగుతున్న ఈ రివ్యూకు మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు పౌరసరఫరాల శాఖ ద్వారా చేపట్టిన చర్యలపై ఆరా తీశారు. డిమాండ్‌కు తగిన విధంగా నిత్యావసర వస్తువుల దిగుమతి, దీర్ఘకాలికంగా చేపట్టాల్సిన చర్యలపై చంద్రబాబు సమీక్షించారు.

సంబంధిత పోస్ట్