‘మాకు మీ ఫ్రీ బస్ వద్దు.. ఏమీ వద్దు’: మహిళలు (వీడియో)

78చూసినవారు
రాత్రి 11 గంటలకు బస్సును ఆపి ఆధార్ కార్డులు చెక్ చేస్తున్న ఆర్టీసీ అధికారులను మహిళలు అడ్డుకున్నారు. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చిన్న తుమ్మలగూడెం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారి ఆధార్ కార్డులను చెక్ చేసేందుకు కొందరు అధికారులు రాత్రి సమయంలో బస్సును ఆపారు. దీంతో మహిళలు ‘మాకు మీ ఫ్రీ బస్ వద్దు.. ఏమీ వద్దు’ అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్