నేడు పోలవరంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు

50చూసినవారు
నేడు పోలవరంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు గురువారం పోలవరంలో పర్యటించనున్నారు. ఉదయం అమరావతి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో పోలవరం వద్దకు చేరుకుంటారు. ఈ సందర్భంగా డయా ఫ్రమ్ వాల్ పనులను పరిశీలించనున్నారు. అలాగే పోలవరం నిర్వాసితులకు ఇంటి స్థలాల కేటాయింపు, భూసేకరణ తదితర సమస్యలపై అధికారులతో సమీక్ష చేయనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్