ఈ నెల 27 నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర

73చూసినవారు
ఈ నెల 27 నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వైసీపీ మరింత దూకుడు పెంచింది. మరోసారి అధికారంలోకి రావాలని వైసీపీ యోచిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 27 నుంచి కడప జిల్లా ఇడుపులపాయ నుంచి సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరుతో ప్రచార భేరి మోగించనున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు దాదాపు 21 రోజులపాటు బస్సు యాత్రను కొనసాగించనున్నారు. దీని కోసం వైసీపీ నేతలు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్