లండన్‌ చేరుకున్న సీఎం జగన్

571చూసినవారు
లండన్‌ చేరుకున్న సీఎం జగన్
AP: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లండన్‌ చేరుకున్నారు. శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి లండన్‌ పర్యటనకు బయల్దేరిన సీఎం.. ఇవాళ అక్కడకు చేరుకున్నారు. విదేశాల ప‌ర్య‌ట‌న త‌ర్వాత ఎన్నికల కౌంటింగ్‌కు ముందు మళ్లీ రాష్ట్రానికి సీఎం తిరిగి రానున్నారు. ఈ నెల 31వ తేదీ రాత్రి రాష్ట్రానికి వస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్