22న పులివెందులలో సీఎం జగన్ నామినేషన్?

57చూసినవారు
22న పులివెందులలో సీఎం జగన్ నామినేషన్?
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం జగన్ ఈనెల 22న పులివెందులలో నామినేషన్ వేయనున్నట్లు సమాచారం. 18న నోటిఫికేషన్ రానుంది. దీంతో ఆయన 21న సొంత నియోజకవర్గానికి చేరుకుని, రెండు రోజులు అక్కడే ఉండి పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నట్లు సమాచారం. పులివెందుల నియోజకవర్గంలో తన తరఫున సతీమణి భారతికి ప్రచార బాధ్యతలు అప్పగించి, జగన్ రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర కొనసాగిస్తారనే టాక్ వినిపిస్తోంది.

సంబంధిత పోస్ట్