ఎన్నికల వేళ యూట్యూబర్లకు గిరాకీ

80చూసినవారు
ఎన్నికల వేళ యూట్యూబర్లకు గిరాకీ
ఎన్నికల వేళ యూట్యూబర్లకు గిరాకీ పెరిగింది. సోషల్ మీడియా వేదికగా ప్రచారానికి స్పందన ఉండటంతో పార్టీలు, నాయకులు.. ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్లు ఉన్న యూట్యూబర్లతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. ప్రసారం చేయాల్సిన కంటెంట్‌ను పార్టీలు, నాయకులే రూపొందించి ఇస్తున్నారు. తాము కోరుకున్న సమయంలో వాటిని యూట్యూబర్లు వారి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్