మాజీ ఎంపీ, బీజేపీ నేత సీఎం రమేష్ ఒక అహంకారి అని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. శుక్రవారం తనిఖీలకు వచ్చిన అధికారులతో సీఎం రమేష్ అనుచితంగా ప్రవర్తించారు. దీనిపై ఎమ్మెల్యే ధర్మశ్రీ స్పందిస్తూ.. ‘అనకాపల్లిలో సీఎం రమేష్ రౌడీయిజం చూపిస్తూ ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు హింసను సహించరు. సీఎం రమేష్ను ఎక్కడికి పంపాలో అక్కడికే పంపుతారు.’ అని అన్నారు.