వైసీపీకి బిగ్ షాక్ త‌గ‌ల‌నుందా..?

160472చూసినవారు
వైసీపీకి బిగ్ షాక్ త‌గ‌ల‌నుందా..?
AP: ఎన్నికలకు ముందే అధికార వైసీపీని వీడి చాలామంది నేతలు బీజేపీ, టీడీపీ, జనసేనలో చేరారు. తాజాగా వైసీపీ కీలక నేత డొక్క మాణిక్య వరప్రసాద్ కూడా వైసీపీని వీడే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీలోని కీలక నేతలపై విమర్శలు చేసిన డొక్కా.. నేడు తన అనుచరులతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్