అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడాకే మేనిఫెస్టో: రాహుల్

71చూసినవారు
అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడాకే మేనిఫెస్టో: రాహుల్
దేశంలోని అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడాకే మేనిఫెస్టోను రూపొందించామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెల్లడించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘ఈ ఎన్నికలు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసేవారికి.. కాపాడేవారికి మధ్య జరుగుతున్నాయి. భారతదేశం నాలుగు పెద్ద కార్పొరేట్ సంస్థలదే కాదు. వ్యాపారస్తుల మధ్య పారదర్శక పోటీ ఉండేలా చూస్తాం’ అని తెలిపారు.

సంబంధిత పోస్ట్