బీజేపీ వాషింగ్ మెషీన్‌లా మారింది: ఖర్గే

73చూసినవారు
బీజేపీ వాషింగ్ మెషీన్‌లా మారింది: ఖర్గే
బీజేపీ వాషింగ్ మెషీన్‌లా మారిందని ఏఐసీసీ చీఫ్ ఖర్గే విమర్శించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘చందా తీసుకురా.. కాంట్రాక్ట్ తీసుకో అన్నదే బీజేపీ విధానం. వాళ్లు అవినీతిని రూపుమాపుతామని గొంతు చించుకుని మాట్లాడతారు. అందులో చేరగానే ఎన్ని కేసులున్నా సరే క్లీన్ అయిపోతారు. ఇటు దర్యాప్తు సంస్థలతో బెదిరించి, అటు దొంగలను చేర్చుకుంటున్నారు’ అని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్