ఫాం-7 దుర్వినియోగంపై ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు

685చూసినవారు
ఫాం-7 దుర్వినియోగంపై ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు
ఫాం-7 దుర్వినియోగం పై సచివాలయంలోని ఐదో బ్లాక్ లో ఎన్నికల ప్రధాన అధికారి జికే ద్వివెదిని కలిసి ఫిర్యాదు చేసిన మంత్రి నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యే జి.వి. ఆంజనేయులు. దురుద్దేశంతో ఓట్లను తొలగించమని ఫాం-7 దరఖాస్తు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన మంత్రి నక్కా ఆనందబాబు ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్