ఎంపీ ఇంటి ముందు టీడీపీ నేతల ఆందోళన

74చూసినవారు
శ్రీకాకుళం టీడీపీలో అసమ్మతి సెగ రాజుకుంటోంది. శ్రీకాకుళం ఎమ్మెల్యే టిక్కెట్ గుండ లక్ష్మీదేవికే ఇవ్వాలని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇంటి ముందు ఆమె అనుచరులు ఆందోళన చేపట్టారు. గుండకే సీటు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. లేకపోతే ఎంపీకి ఓటు వేయమని తెగేసి చెప్పారు. ఆయన ఇంటిలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. గొండు శంకర్ కి టికెట్ ఇచ్చే దిశగా పార్టీ పెద్దలు అడుగులు వేడయంతో విభేదాలు బయటపడ్డాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్