ఐదు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు మార్పు

74చూసినవారు
ఐదు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు మార్పు
ఈ నెల 22న విడుదల చేసిన జాబితాలో 10 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల్ని కాంగ్రెస్ మార్చింది. తాజాగా మరో ఐదు చోట్ల అభ్యర్థులను మారుస్తూ జాబితా విడుదల చేసింది. చీపురుపల్లి, విజయవాడ ఈస్ట్, తెనాలి, కొండెపి, మార్కాపురం అభ్యర్థులను మార్చింది. ఇండియా కూటమి పొత్తులో భాగంగా అరకు లోక్ సభ సీటు సీపీఎంకు, గుంటూరు లోక్ సభ స్థానం సీపీఐకి కేటాయించింది. చెరో ఎనిమిది అసెంబ్లీ సీట్లను వామపక్షాలకు కేటాయించింది.

సంబంధిత పోస్ట్