వర్షాల బీభత్సం.. 38 మంది మృతి

64చూసినవారు
వర్షాల బీభత్సం.. 38 మంది మృతి
కెన్యాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. దేశవ్యాప్తంగా కురిసిన వర్షాలు, వరదల కారణంగా 38 మంది మృతి చెందారని స్థానిక మీడియాలు వెల్లడించాయి. భారీగా ఆస్తి నష్టం జరిగిందని పేర్కొన్నాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపాయి. ఇది దేశంలో అత్యవసర పరిస్థితికి దారి తీస్తోందని చెప్పాయి.

సంబంధిత పోస్ట్