కేంద్ర ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్ జవహర్రెడ్డి, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా హాజరయ్యారు. ఎన్నికలు, పోలింగ్ అనంతరం రాష్ట్రంలోని పలుచోట్ల చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఈసీకి వివరణ ఇచ్చారు. సుమారు 20-25 నిమిషాల పాటు ఈసీ వారి నుంచి వివరణ తీసుకున్నట్లు తెలుస్తోంది.