ఏపీలో హింస‌పై ఈసీకి సీఎస్‌, డీజీపీ వివరణ

62చూసినవారు
ఏపీలో హింస‌పై ఈసీకి సీఎస్‌, డీజీపీ వివరణ
కేంద్ర ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్‌ జవహర్‌రెడ్డి, డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా హాజరయ్యారు. ఎన్నికలు, పోలింగ్‌ అనంతరం రాష్ట్రంలోని పలుచోట్ల చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఈసీకి వివరణ ఇచ్చారు. సుమారు 20-25 నిమిషాల పాటు ఈసీ వారి నుంచి వివరణ తీసుకున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్