భారత జట్టుతో కలిసిన హార్దిక్ పాండ్య

50చూసినవారు
భారత జట్టుతో కలిసిన హార్దిక్ పాండ్య
టీ20 ప్రపంచ కప్ కోసం టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య న్యూయార్క్ చేరుకున్నారు. ఇప్పటికే అక్కడికి చేరుకున్న భారత జట్టుతో ఆయన కలిశారు. లండన్‌లో ఉన్న కారణంగా ఫస్ట్ బ్యాచ్‌తో కలిసి అమెరికా వెళ్లలేకపోయిన పాండ్య.. అక్కడి నుంచే నేరుగా న్యూయార్క్ ఫ్లైట్ ఎక్కారు. మరోవైపు ఐపీఎల్ ఫైనల్ ముగియడంతో రెండో బ్యాచ్ కూడా అమెరికా వెళ్లేందుకు సిద్ధమైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్