19 వేల ఓట్ల ఆధిక్యంలో తీన్మార్ మల్లన్న

19786చూసినవారు
19 వేల ఓట్ల ఆధిక్యంలో తీన్మార్ మల్లన్న
ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్‌ లో 19 వేల ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఉన్నారు. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్ అయ్యారు. ఇప్పటి వరకు 42 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, BRS అభ్యర్థి రాకేశ్‌ రెడ్డి మధ్యనే పోటీ నెలకొంది. ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్ తర్వాత తీన్మార్ మల్లన్నకు 1,23,709 ఓట్లు, రాకేశ్‌ రెడ్డికి 1,4,846 ఓట్లు వచ్చాయి.

సంబంధిత పోస్ట్