భగ్గుమన్న రాజకీయ కక్షలు.. ఒక‌రిపై ఒక‌రు దాడి (వీడియో)

53చూసినవారు
శ్రీకాళహస్తిలోని భాస్కర్ పేట నందు చాముండేశ్వరి ఆలయంలో కమిటీ అధ్యక్షుడు (వైసీపీ) పులి రామచంద్రయ్య నవరాత్రుల వేడుకలు నిర్వ‌హిస్తున్నారు. శ‌నివారం విజయదశమి కావ‌టంతో అమ్మవారిని దర్శించుకోవడానికి శ్రీకాళహస్తి పురపాలక సంఘం మాజీ చైర్మన్ పార్థసారధి (టీడీపీ) దేవాల‌యానికి వ‌చ్చారు. ఈ క్ర‌మంలో పార్థసారధి, రామచంద్రయ్యకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చేటుచేసుకుంది. వాగ్వాదం కాస్త గొడవగా మారి ఆలయం బయట ఉన్న చెప్పులు, కర్రలతో దాడులు చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్