ముంబై లోకల్‌ ట్రైన్‌లో ప్రయాణిస్తున్న పెంపుడు కుక్క.. వీడియో వైరల్

52చూసినవారు
పెంపుడు జంతువులు అంటే చాలామందికి ఇష్టం. వాటిని పబ్లిక్ ప్రదేశాల్లో చూసినప్పుడు వాటిని నిమరడం, ప్రేమగా ముద్దుచేయడం చూస్తూనే ఉంటాం. తాజాగా అటువంటి ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఓ మహిళ తన పెంపుడు కుక్కతో ముంబై లోకల్ ట్రైన్‌ ఎక్కింది. దీంతో మిగతా ప్రయాణికులు అందరూ ఆ డాగీతో ఆడడం మెదలుపెట్టారు. వారిని కుక్క ఏం చేయకుండా ఆనందంగా ఎంజాయ్ చేయడం ఈ వీడియోలో చూడొచ్చు.

సంబంధిత పోస్ట్