అల్లప్ప పీడన కారణంగా కాకినాడలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురిసింది. వాతావరణ శాఖ మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించడంతో ముప్పుకు గురే ప్రాంతాల్లో ప్రజలను సురక్ష ప్రాంతాలకు తరలించారు. భారీ వర్షం కారణంగా నగరంలో ప్రధాన రోడ్లు జలమయమయ్యాయి. స్కూలు కళాశాల ఉద్యోగాలు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షం నీరు రోడ్డు మీద నిలవకుండా కార్పొరేషన్అధికారులు చర్యలుచేపట్టారు.