హేవలాక్ వంతెనను డెవలప్ చేస్తాం: మంత్రి దుర్గేష్

66చూసినవారు
కొవ్వూరు - రాజమండ్రి మధ్య నిరూపయోగంగా ఉన్న హేవలాక్ వంతెనను పర్యాటకంగా అభివృద్ధి చేస్తానని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. వంతెన కింద లంక భూముల్లో తేలికపాటి రిసార్ట్స్ నిర్మించి పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్