పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలి

607చూసినవారు
త్వరలో జరగనున్న పదవ తరగతి పరీక్షల్లో పెరవలి మండలం కానూరు సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని తాళ్లపూడి ఏఎస్ఓ జొడాల వెంకట అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం వసతి గృహంలోని విద్యార్థులకు పరీక్షలకు సంబంధించి సామాగ్రిని అందజేశారు. అలాగే వసతి గృహాల అభివృద్ధి అనేది మీ యొక్క ఉత్తీర్ణతపై ఆధారపడి ఉంటుందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్