కేంద్ర ఎన్నికల సంఘం మొత్తం మోసం: మేడా శ్రీనివాస్

78చూసినవారు
కేంద్ర ఎన్నికల సంఘం మొత్తం మోసం మోసంగా ఉందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఆరోపించారు. బుధవారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీకి లాభం చేకూర్చటమే పనిగా మోడీ ఆదేశాలను కేంద్ర ఎన్నికల సంఘం అనుసరిస్తుందని అన్నారు. ఎన్నికల మోసాలకు నిరశనగా ఎన్నికలను రద్దు చేసి కొత్తగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్