లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న జక్కంపూడి రాజా

82చూసినవారు
రాజానగరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జక్కంపూడి రాజా ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ముందుగా కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి గూడూరి శ్రీనివాసరావు, రాజా తల్లి విజయలక్ష్మి, సోదరుడు గణేష్, ఎమ్మెల్సీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్