ఫిజిక్స్ పరీక్షకు 38 మంది గైర్వాజర్

563చూసినవారు
పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని 112 పరీక్ష కేంద్రాల్లో శనివారం జరిగిన ఫిజిక్స్ పరీక్షకు 733 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 20, 520 మంది విద్యార్థులకు 19, 787 మంది పరీక్ష రాశారు. 96. 43 శాతం హాజరు నమోదైంది. డీఈవో కమలకుమారి పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు ఆమె తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్