మద్యపానం వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన

69చూసినవారు
మద్యపాన నిషేధానికి కట్టుబడి ఉండే రాజకీయ పార్టీలకు వచ్చే ఎన్నికలలో ప్రజలంతా ఓటు వేయాలని మద్యపాన వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు సూర్యనారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన ఆధ్వర్యంలో ప్రజా సంఘాల నాయకులు అమలాపురంలో మద్యపానం, మాదకద్రవ్యాల వలన కలిగే అనర్థాలను ప్రజలకు వివరిస్తూ ప్రచార కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు వాటిపై అవగాహన కల్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్